– 24 మంది గల్లంతుబహ్రెచ్: ఉత్తరప్రదేశ్ బహ్రైచ్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కౌడియాల నదిలో ఓ పడవ బోల్తా పడి 24 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 28 మంది ఉండగా, అందులో నలుగురిని సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు సమాచారం అందుకున్న జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా విచారం వ్యక్తం […]
The post యూపీలో పడవ బోల్తా appeared first on Navatelangana.
Leave A Comment