• Login / Register
  • Site Logo

    యూఎస్ నుంచి చమురు దిగుమతులు పైపైకి

    Rss వార్తలు

    ట్రంప్‌నకు మోడీ దాసోహంహెచ్‌పీసీఎల్‌, ఎంఆర్‌పీఎల్‌ భారీగా దిగుమతి న్యూఢిల్లీ : అమెరికా నుంచి భారత చమురు దిగుమతులు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల యూఎస్‌ అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ ఆంక్షలకు బెదిరి ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశం నుంచి భారీగా చమురు కొనుగోళ్లను పెంచేలా చమురు కంపెనీలపై ఒత్తిడి తెచ్చారని ఇటీవలి వరుస గణంకాలు స్పష్టం చేస్తోన్నాయి. చౌకగా లభించే రష్యా చమురును తగ్గించుకోవడంతో పాటు యుఎస్‌ నుంచి దిగుమతులను పెంచేశారు. ప్రభుత్వ రంగ రిఫైనరీ సంస్థలైన […]

    The post యూఎస్‌ నుంచి చమురు దిగుమతులు పైపైకి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment