నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వంపై సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. భారతీయ రైతాంగాన్ని మోసం చేసి యూఎస్తో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. దేశ జనాభాలో 70 శాతం వ్యవసాయంపై ఆధారపడిన అన్నదాతలకు బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. యూఎస్ డీల్లో అమెరికా వస్తువులపై భారీగా పన్నులు తగ్గించారని, అదే విధంగా భారతీయ ఉత్పత్తులపై 18శాతం టారిఫ్లు విధించారని మండిపడ్డారు. ఈ డీల్తో యూఎస్ వ్యవసాయ ఉత్పత్తులతో భారత్ మార్కెట్లను నింపేయాలని మోడీ […]
The post యూఎస్ డీల్తో భారతీయ రైతులకు అన్యాయం: అఖిలేష్ యాదవ్ appeared first on Navatelangana.
Leave A Comment