నవతెలంగాణ – తొగుటదేశానికి వెన్నుముక యువత వారు సన్మార్గం లో నడిచినప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని తొగుట సీఐ ఎస్కె లతీఫ్ అన్నారు. శుక్రవారం దేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సంద ర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవంను పురస్క రించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తొగుటలో పోలీస్ సిబ్బంది, యువతతో కలిసి 2కే రన్ నిర్వ హించారు. పోలీస్ స్టేషన్ నుంచి రాంపూర్ దేవా లయం వరకు […]
The post యువత పటేల్ అడగుజాడల్లో నడవాలి: సీఐ appeared first on Navatelangana.
Leave A Comment