• Login / Register
  • Site Logo

    యువతతోనే వ్యవసాయం పురోభివృద్ధి

    Rss వార్తలు

    – ఏడీ హేమంత కుమార్నవతెలంగాణ – అశ్వారావుపేటవ్యవసాయం పై యువత దృష్టి సారించినప్పుడే నాణ్యమైన దిగుబడులు,పంటల్లో అధికోత్పత్తి సాధ్యం అని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత కుమార్ అన్నారు. భద్రాచలం కేంద్రం గా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈఎఫ్ఐసీఓఆర్ అనే స్వచ్ఛంద సంస్థ సాగుపై  యువ రైతులకు శిక్షణ అనే ప్రాజెక్టులో భాగంగా స్థానిక వ్యవసాయ కళాశాలను సందర్శించారు. 33 మంది యువ రైతులు హాజరైన ఈ కార్యక్రమంలో వారు కళాశాలలో సాగుచేస్తున్న వివిధ రకాల […]

    The post యువతతోనే వ్యవసాయం పురోభివృద్ధి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment