నవతెలంగాణ – మల్హర్ రావుమంథని పట్టణంలోని మర్రివాడకు చెందిన రవి కంటి సాయి (30) అనే యువకుడు సోమవారం ఉదయం గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేస్తూ.. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడంతో పాటు యువకుడి ఆచూకీపై ఆరా తీశారు. సమాచారం అందుకున్న వెంటనే […]
The post యువకుడి ఆచూకీపై మంత్రి శ్రీధర్ బాబు ఆరా.! appeared first on Navatelangana.
Leave A Comment