నవతెలంగాణ – కంఠేశ్వర్ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వచ్చే నెల ఫిబ్రవరి 8వ తారీఖున నిర్వహించే పదవ తరగతి ప్రతిభ పరీక్ష కరపత్రాల ఆవిష్కరణ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ.. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు అలాగే భయాన్ని పోగొట్టడానికి యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఈ ప్రతిభ పరీక్షలను జిల్లాలో ఉన్న ప్రతి […]
The post యుఎస్ఎఫ్ఐ టెన్త్ టాలెంట్ టెస్ట్ కరపత్రాలను ఆవిష్కరణ appeared first on Navatelangana.
Leave A Comment