• Login / Register
  • Site Logo

    యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పులి సంచారం..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర అడవుల నుంచి ఈ పెద్దపులి వచ్చిందని అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ ప్రాంతంలో కనిపించిన పులి సంచారం, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపుతోంది. గత ఇరవై రోజుల్లో ఈ పులి పలు లేగదూడలను చంపింది. రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, గుండాల, తుర్కపల్లి ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. మూటకొండూరు మండలంలో పులి ఆనవాళ్లను గుర్తించారు. […]

    The post యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పులి సంచారం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment