• Login / Register
  • Site Logo

    యాదవనగర్ కెనాల్లో పడి ఇద్దరు యువకులు గల్లంతు

    Rss వార్తలు

    నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తాహనుమకొండ జిల్లా యాదవనగర్‌ కెనాల్‌లో పడి ఇద్దరు యువకులు గల్లంతైన విషాదకకర ఘటన మంగళవారం జరిగింది. స్థానిక కేయూ ఎస్‌ఐ నవీన్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ముకూల్‌ (25), మక్తాన్‌ (20) అనే ఇద్దరు యువకులు మూడేండ్ల్లుగా చింతగట్టు కెనాల్‌ బ్రిడ్జీ సమీపంలో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం వీరిద్దరూ తమ వద్ద ఉన్న చెత్తను పారేయడానికి యాదవనగర్‌ కెనాల్‌ వద్దకు వెళ్లారు. చెత్త పడేసిన […]

    The post యాదవనగర్‌ కెనాల్‌లో పడి ఇద్దరు యువకులు గల్లంతు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment