నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని మిర్జాపుర్లో బుధవారం రైల్వే పట్టాలు దాటుతున్న యాత్రికులను ఓ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతిచెందినట్లు తెలుస్తోంది. కార్తిక పౌర్ణమి నేపథ్యంలో యాత్రికులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి చోపాన్ ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యాత్రికులు చోపాన్-ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలులో చునార్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అనంతరం వారు ప్లాట్ఫాం […]
The post యాత్రికులను ఢీకొన్న రైలు.. ఆరుగురి మృతి appeared first on Navatelangana.
Leave A Comment