• Login / Register
  • Site Logo

    యాగశాల పనులను పర్యవేక్షించిన ఆర్డిఓ.

    Rss వార్తలు

    నవతెలంగాణ – పరకాల పరకాల పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 3న జరిగే కార్తీక మాస మహా రుద్ర యాగాన్ని విజయవంతం చేయాలని పరకాల ఆర్డీవో కే. నారాయణ అన్నారు. సోమవారం రోజున పరకాల మున్సిపల్ కమిషనర్ కే. సుష్మతో కలిసి యాగశాల పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  […]

    The post యాగశాల పనులను పర్యవేక్షించిన ఆర్డిఓ. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment