నవతెలంగాణ – కంఠేశ్వర్ నరేంద్ర మోడీ ప్రజా, కార్మిక ,రైతు వ్యతిరేక విధానాల నిరసిస్తూ ఈనెల 14న రౌండ్ టేబుల్ సమావేశం జయప్రదం చేయండి అని సీఐటీయూ, తెలంగాణ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. శనివారం నిజామాబాద్ పట్టణంలోని నాందేవాడ సిఐటియు కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసా కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దివెంకట్రాములు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ లు […]
The post మోడీ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 14న రౌండ్ టేబుల్ సమావేశం appeared first on Navatelangana.
Leave A Comment