– సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాల నరసింహ– 26,27 తేదీల్లో వరంగల్లో డీహెచ్పీఎస్ రాష్ట్ర మహాసభలు : ఎం. అనిల్కుమార్నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్మోడీ పాలనలో దళితులపై దాడులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయనీ, బీజేపీ దళిత వ్యతిరేక విధానాలను దళిత సమాజం సరిగా అర్థం చేసుకొని సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాలనరసింహ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కె.యేసురత్నం అధ్యక్షతన ఆ […]
The post మోడీ పాలనలో దళితులపై దాడులు తీవ్రం appeared first on Navatelangana.
Leave A Comment