• Login / Register
  • Site Logo

    మోడీని గద్దె దింపితేనే కార్మికులకు న్యాయం

    Rss వార్తలు

    సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి..సమ్మెకు కదం దొరికిన కార్మికులు..నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి మోడీని గద్దె దింపితేనే కార్మికులకు న్యాయం జరుగుతుంద ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి. పేర్కొన్నారు. లేబర్ కోడ్స్, వి బి రాంజీ చట్టం, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్ల లు  రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక […]

    The post మోడీని గద్దె దింపితేనే కార్మికులకు న్యాయం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment