ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు అందించాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. గత యూపీఏ ప్రభుత్వం తెలంగాణలో 194 మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేయగా అందులో 3 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీలుగా పని చేస్తున్నారని తెలిపారు. […]
The post మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ఉత్తర్వులు విడుదల చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment