• Login / Register
  • Site Logo

    మొహం చాటేసిన మోడీ సర్కార్

    Rss వార్తలు

    సీఎం రేవంత్‌రెడ్డికి సమయమివ్వని కేంద్ర మంత్రులు తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఢిల్లీ పర్యటన చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయాలని భావించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని, తద్వారా ఆయా ప్రాజెక్ట్‌లను వేగవంతం చేయాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్‌ మెంట్‌ కోరినట్టు తెలిసింది. ముఖ్యంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, […]

    The post మొహం చాటేసిన మోడీ సర్కార్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment