• Login / Register
  • Site Logo

    మొలకెత్తిన ధాన్యంతో రైతుల రాస్తారోకో

    Rss వార్తలు

    జిల్లా అధికారులు వచ్చే వరకూ విరమించబోమని నిరసనసిద్దిపేట జిల్లా నంగునూరులో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అధికారులు నవతెలంగాణ-నంగునూరుఅకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా మొలకెత్తిన ధాన్యంతో నంగునూరు-సిద్దిపేట ప్రధాన రోడ్డుపై క్రిమిసంహారక మందు డబ్బాలతో రైతులు రాస్తారోకో చేపట్టారు. సోమవారం రోడ్డుపై బైటాయించి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఈ సందర్భంగా […]

    The post మొలకెత్తిన ధాన్యంతో రైతుల రాస్తారోకో appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment