• Login / Register
  • Site Logo

    మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: సర్పంచ్ అశోక్ పటేల్

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్ మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం వాటరింగ్ డే కార్యక్రమాన్ని చేపట్టగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ హాజరై మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మొక్కలు పెంచడం వాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వాటరింగ్ డే కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జె . అశోక్ పాటిల్, సాయిబాబా, అవినాష్ ,మేనూరు ఎఫ్ ఏ మాధవ్, ఉపాధ్యాయులు  […]

    The post మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: సర్పంచ్ అశోక్ పటేల్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment