• Login / Register
  • Site Logo

    మొక్కజొన్న వైపు మొగ్గు.!

    Rss వార్తలు

    మంచి ధర ఉండడంతో రైతుల ఆసక్తినవతెలంగాణ – మల్హర్ రావురైతన్నల ఆలోచన సరళి కాలానుగుణంగా మారుతుంది.ఎప్పుడూ ఒకే రకంగా వేసే పంటలకు బదులు భిన్నంగా సాగుకు ఉపక్రమిస్తున్నారు. ప్రస్తుత యాసంగిలో చాలా మంది రైతులు మొక్క జొన్న సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ సమయంలో పంట చేతికొస్తుండడంతో పాటు మార్కెట్లో ధర ఉండడంతో ఈ ఏడాది మండలంలో నాచారం,మల్లంపల్లి, ఆన్ సాన్ పల్లి,గాదంపల్లి,పెడిఫతూoడ్ల,కిషన్ రావు పల్లి, కొండంపేట తదితర గ్రామాల్లో సుమారుగా వంద ఎకరాలకు పైగా సాగు […]

    The post మొక్కజొన్న వైపు మొగ్గు.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment