• Login / Register
  • Site Logo

    మొంథా తుపాన్ ప్రభావంపై కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్

    Rss వార్తలు

    నవతెలంగాణ హైదరాబాద్: మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరి కోతల సమయం కావడంతో పాటు పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. * ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో మొంథా తుపాన్ ప్రభావం అధికంగా ఉండగా, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ […]

    The post మొంథా తుపాన్ ప్రభావంపై కలెక్టర్లతో సీఎం రేవంత్‌ వీడియో కాన్ఫరెన్స్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment