• Login / Register
  • Site Logo

    మొంథా తాండవం..

    Rss వార్తలు

    -ఉధృతి దాల్చిన మోయతుమ్మెద వాగు -దేవక్కపల్లిలో వంతెనపై ఆరబోసిన ధాన్యం నీటిపాలు -పిల్లివాగులో గల్లంతైన పాడి గేదె.. -పిడుగుపాటుకు గేదె మృత్యువాత  నవతెలంగాణ-బెజ్జంకి మొంథా తుఫాన్ మండలంలో తాండవం చేసింది. బుధవారం రాత్రంతా ఏకదాటిగా కురిసిన వర్షానికి మండలంలోని మోయతుమ్మెద వాగు ఉదృతి దాల్చింది.గుగ్గీళ్లలో పిల్లి వాగు వంతెనపై వరద నీరు పొంగిప్రవహించింది.ఈదుల వాగు వంతెనపై వరద నీరు ప్రవహించింది.పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. దేవక్కపల్లిలో.. మండల పరిధిలోని దేవక్కపలిలో మోయతుమ్మెద వాగు తన […]

    The post మొంథా తాండవం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment