మైనార్టీల విద్యపై ముప్పేట దాడి జరుగుతున్నది. ఇప్పటికే హిజాబ్, మతపరమైన విభజన రేఖలు, సామాజిక అభద్రతా అంశాలతో వారి చదువులు కుంటుపడ్డాయి. జాతీయ సగటుతో పోల్చుకుంటే.. ముస్లింల అక్షరాస్యత శాతం తక్కువ. డ్రాపౌట్లు ఎక్కువ. ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రాతినిధ్యం పరిమితమే. జనాభాలో పదిహేను శాతమున్నా.. ఉన్నత విద్యలో ప్రాతినిధ్యం నాలుగు శాతమే. ఈ నేపథ్యంలో మైనా ర్టీల విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన కేంద్రం.. బడ్జెట్ రూపంలో మరోదెబ్బ కొట్టింది. కాగితంపై కనిపించే అంకెలు, క్షేత్ర స్థాయిలో […]
The post మైనార్టీల విద్యపై చిన్నచూపు! appeared first on Navatelangana.
Leave A Comment