– మండల వ్యవసాయ అధికారి కళ్యాణి నవతెలంగాణ -టేకుమట్ల: మెంథాన్ తుఫాను ప్రభావంతో చలివాగు పరివాహ ప్రాంతాలలో నీట మునిగిన వరి పొలాలను మండల వ్యవసాయ అధికారి ఎం కళ్యాణి పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో మండల వ్యాప్తంగా చలివాగు చుట్టుపక్కల వరి పొలాలు వరద ఉధృతికి నీట మునిగడంతో జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు శనివారం మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో చలి వాగు చుట్టుపక్కల వరి పొలాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 1440 […]
The post మైథాన్ తో దెబ్బతిన్న పంటలను సర్వే చేపట్టిన అధికారులు appeared first on Navatelangana.
Leave A Comment