మానవ జాతుల వలసలు మొదట ఆఫ్రికా ఖండం నుండి ప్రారంభమై, ప్రపంచ వ్యాప్తమయ్యాయి. తొలిదశలో భారతదేశం చేరిన మానవ జాతులు వేట మాని, వ్యవసాయంలోకి మారి ప్రశాంత జీవనం సాగించాయి. వారే ఈ దేశ మూలవాసులు! వారికి కలహాలు, యుద్ధాలు తెలియవు. అందుకే మన సింధూ నాగరికతలో ఆయుధాలు బయటపడలేదు. అభివృద్ధిపై దృష్టి పెట్టినందువల్ల అక్కడ పట్టణీకరణ కనిపించింది. తర్వాత కాలంలో గుర్రాలపై ఆయుధాలతో వచ్చిన ఆర్యులు ఈ దేశ మూలవాసుల్ని నాశనం చేశారు. వారి భాషా […]
The post మేధావులు మౌనం వహిస్తే, మూర్ఖుల సంఖ్య పెరుగుతుంది! appeared first on Navatelangana.
Leave A Comment