• Login / Register
  • Site Logo

    మేధావులు మౌనం వహిస్తే, మూర్ఖుల సంఖ్య పెరుగుతుంది!

    Rss వార్తలు

    మానవ జాతుల వలసలు మొదట ఆఫ్రికా ఖండం నుండి ప్రారంభమై, ప్రపంచ వ్యాప్తమయ్యాయి. తొలిదశలో భారతదేశం చేరిన మానవ జాతులు వేట మాని, వ్యవసాయంలోకి మారి ప్రశాంత జీవనం సాగించాయి. వారే ఈ దేశ మూలవాసులు! వారికి కలహాలు, యుద్ధాలు తెలియవు. అందుకే మన సింధూ నాగరికతలో ఆయుధాలు బయటపడలేదు. అభివృద్ధిపై దృష్టి పెట్టినందువల్ల అక్కడ పట్టణీకరణ కనిపించింది. తర్వాత కాలంలో గుర్రాలపై ఆయుధాలతో వచ్చిన ఆర్యులు ఈ దేశ మూలవాసుల్ని నాశనం చేశారు. వారి భాషా […]

    The post మేధావులు మౌనం వహిస్తే, మూర్ఖుల సంఖ్య పెరుగుతుంది! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment