• Login / Register
  • Site Logo

    మేడ్ ఇన్ తెలంగాణను బెంచ్మార్క్గా మార్చాలి

    Rss వార్తలు

    – ఆలిండియా ఆర్యవైశ్య ఇండిస్టియలిస్ట్‌ ఫోరం సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోమేడ్‌ ఇన్‌ తెలంగాణ అనేది అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌గా మారాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఆలిండియా ఆర్యవైశ్య ఇండిస్టియలిస్ట్స్‌ ఫోరం సిల్వర్‌జూబ్లీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో ‘ఎకనామిక్స్‌’ అనే పదం పుట్టకముందే, మార్కెట్‌ అనే కాన్సెప్ట్‌ ప్రపంచానికి తెలియకముందే, దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన అసలైన ఆర్కిటెక్ట్‌లు ఆర్యవైశ్యులని ప్రసంసించారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు స్టార్టప్‌ల గురించి […]

    The post మేడ్‌ ఇన్‌ తెలంగాణను బెంచ్‌మార్క్‌గా మార్చాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment