సీడబ్ల్యూసీ సూచనల మేరకు కొత్త డిజైన్లు20 రోజుల్లో పనులు ప్రారంభంనీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం అయిన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మూడు బ్యారేజీల ప్రస్తుత క్షేత్ర స్థాయి పరిస్థితులను అధికా […]
The post మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు చర్యలు appeared first on Navatelangana.
Leave A Comment