– పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం– ఐటీడీఏ పీఓ రాహుల్నవతెలంగాణ – అశ్వారావుపేటమన పరిసరాల్లో లభించే కాలానుగుణంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, ఉద్యాన పండ్లు ఆహారంతో తీసుకోవడం తోనే పౌష్టికాహారంగా ఉంటుందని, దీంతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఐటీడీఏ భద్రాచలం పీఓ రాహూల్ సూచించారు. ఐటీడీఏ పీఓ రాహూల్ సహాకారంతో,అదనపు డీఎం అండ్ హెచ్ఓ సైదులు పర్యవేక్షణలో వినాయక పురం పీహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ రాందాస్ ఆద్వర్యంలో మండలంలోని రెడ్డిగూడెం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన మెగా […]
The post మెగా వైద్యశిబిరం విజయవంతం appeared first on Navatelangana.
Leave A Comment