నవతెలంగాణ – చిన్నకోడూరు మండల కేంద్రానికి చెందిన ఆరుట్ల రిక్షా మల్లయ్య మరణించిన విషయం కుండె తిరుపతి ద్వారా తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి అదివారం మృతుడి నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి మనోధైర్యం నింపుతూ, తన వంతుగా రూ.5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. కష్టసమయంలో కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన పంపరి లక్ష్మణ్ (వికలాంగులు) వంగ రాజేశ్వర్ రెడ్డి రూ.5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు, […]
The post మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం appeared first on Navatelangana.
Leave A Comment