మున్సిపల్ శాఖకు ‘పన్నుల పంట’నిజామాబాద్ కార్పొరేషన్లో అత్యధికంగా రూ. 8 కోట్లుఅత్యల్పంగా కోహీర్లో రూ. 32 వేలుపోటీలో ఉన్న వ్యక్తి తప్పక చెల్లించాలనే నిబంధనతోనే భారీగా చెల్లింపులుపన్ను వసూళ్లలో అధికారుల నిర్లక్ష్యానికి సంకేతంనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్పురపోరు నేపథ్యంలో మున్సిపల్ శాఖకు పన్నుల పంట పండింది. ఏడాదంతా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఎలక్షన్ కమిషన్ నిబంధనతో భారీ స్థాయిలో పెండింగ్ పన్నులు వసూలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మూడు రోజుల్లోనే రూ.20 కోట్ల ఆస్తి పన్ను చెల్లించి ఔరా […]
The post మూడ్రోజుల్లో రూ.20 కోట్లు appeared first on Navatelangana.
Leave A Comment