మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో యాభై వేలమంది శ్రమజీవులు, అందులోనూ ప్రధానంగా ఆదివాసులు ఎర్రజెండాలు చేబూని కదం తొక్కారు. ప్రధాన మీడియా బుద్దిపూర్వకంగా నిగూఢ మౌనం పాటించినప్పటికీ, సోషల్ మీడియా మాత్రం ఆ చిత్రాలు, దృశ్యాలతో విస్పోటనంలా నిండిపోయింది. చరిత్రాత్మకమైన వర్లీ ఆదివాసీ తిరుగుబాటుకు గుండెకాయలా నిలిచిన గడ్డ ఇది. చరోటి నుంచి పాల్ఘర్ వరకూ యాభై ఐదు కిలోమీటర్ల దూరం సాగిన ఈ యాత్ర నలభై ఎనిమిది గంటలపాటు రేయింబవళ్లు నడిచిన ఈ యాత్ర చివరకు కలెక్టరేట్ […]
The post మూడు చట్టాలపై సమరభేరి appeared first on Navatelangana.
Leave A Comment