రేపే 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల్లో ఎన్నికలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికమొదలైన తాయిలాల పర్వంరోడ్షోలు, కార్నర్ మీటింగ్లకే పరిమితమైన నేతలుభారీ సభలకు మొగ్గు చూపని పార్టీలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్తెలంగాణ మున్సిపల్ రెండో సాధారణ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ఆరు రోజుల పాటు మోగిన మైకులు మూగబోయాయి. ఈనెల 11న రాష్ట్రంలోని […]
The post మూగబోయిన మైకులు appeared first on Navatelangana.
Leave A Comment