• Login / Register
  • Site Logo

    ముస్లింల రిజర్వేషన్ను తొలగించిన మహారాష్ట్ర ప్రభుత్వం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింల ఐదు శాతం రిజర్వేషన్‌ను తొలగించింది. ఆ రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్‌ జాబ్స్‌లో ముస్లిం కమ్యూనిటీకి ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పించాలని పదేళ్ల క్రితం ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. జూలై 2014లో ప్రవేశపెట్టిన ఈ ఆర్డినెన్స్‌పై ముంబై హైకోర్టులో సవాల్‌ చేయగా..నవంబర్‌ 14, 2014లో హైకోర్టు దీనిపై స్టే విధించింది. దీంతో డిసెంబర్‌ 23, 2014నాటికి చట్టంగా అమలు చేయకపోవడంతో ఈ ఆర్డినెన్స్‌ […]

    The post ముస్లింల రిజర్వేషన్‌ను తొలగించిన మహారాష్ట్ర ప్రభుత్వం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment