గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ పిలుపు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల వారీగా బీఆర్ఎస్ ఇన్చార్జీలను నియమించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక సమన్వయకర్తలను నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాల్టీకి ఒక సీనియర్ నాయకుడిని ఎన్నికల ఇన్చార్జీగా బాధ్యతలను అప్పగించామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ […]
The post మున్సిపాల్టీల వారీగా బీఆర్ఎస్ ఇన్చార్జీల నియామకం appeared first on Navatelangana.
Leave A Comment