• Login / Register
  • Site Logo

    మున్సిపాలిటీలో 75 శాతానికిపైగా స్థానాల్లో విజయం సాధిస్తాం

    Rss వార్తలు

    విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి : మంత్రి దామోదర రాజనర్సింహనవతెలంగాణ- షాద్‌నగర్‌మున్సిపాలిటీ ఎన్నికల్లో 75 శాతానికిపైగా స్థానాల్లో విజయం సాధిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో శుక్రవారం ఎన్నికల ప్రచారం అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మా ప్రభుత్వం ఏర్పాటైన రెండేండ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని, మున్సిపాలిటీ ఎన్నికల్లో తప్పనిసరిగా తామే […]

    The post మున్సిపాలిటీలో 75 శాతానికిపైగా స్థానాల్లో విజయం సాధిస్తాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment