నవతెలంగాణ- వేములవాడ-రాజన్న సిరిసిల్ల జిల్లా : మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో మున్నూరు కాపు భవన్ లో రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మాదిగ హక్కుల దండోరా ముఖ్య నాయకులు కార్యకర్తలు.మాదిగ హక్కుల దండోరా గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గారు మరియు అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ గారి ఆధ్వర్యంలో పాల్గొన్నారుఈ సందర్భంగా డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత రెడ్డి […]
The post మున్సిపాలిటీలోని మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి : డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ appeared first on Navatelangana.
Leave A Comment