– మంత్రి పొన్నం ప్రభాకర్– నిజామాబాద్ మేయర్గా ఉమారాణి బాధ్యతలు– మోడల్ కార్పొరేషన్లుగా తీర్చిదిద్దుతాం : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్నవతెలంగాణ-కంఠేశ్వర్ఇటీవల జరిగిన ఉప ఎన్నికలతో పాటు పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని, ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మేయర్గా కూరగాయల ఉమారాణి బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్గౌడ్, […]
The post మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తాం appeared first on Navatelangana.
Leave A Comment