• Login / Register
  • Site Logo

    మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం

    Rss వార్తలు

    – పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు– వారి అంకిత భావం, వెబ్‌కాస్టింగ్‌ చాలా తోడ్పడింది : డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడినవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిరాష్ట్రంలోని ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి శాంతి భద్రతల అదనపు డీజీ మహేశ్‌ ఎం. భగవత్‌తో కలిసి ఆయన రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన పోలింగ్‌ సరళిని వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించారు. ముఖ్యంగా సమస్యాత్మక […]

    The post మున్సిపల్‌ పోలింగ్‌ ప్రశాంతం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment