• Login / Register
  • Site Logo

    మున్సిపల్ ఆవరణలో బీసీల మౌన దీక్ష

    Rss వార్తలు

    నవతెలంగాణ –  కామారెడ్డిజిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆవరణలోని మహాత్మ జ్యోత్కబాపూలే,అంబెడ్కర్ విగ్రహాల వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మౌన దీక్ష చేశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు విద్యా,ఉద్యోగాలు,రాజకేయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని,చట్టబద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చి బీసీ ల హక్కులను నెరవేర్చాలని అన్నారు. తమిళనాడు తరహాలో 50 శాతం సీలింగ్ ఎత్తేసి బీసీలకు జనాభా దామాషా ప్రాతిపధికన రిజర్వేషన్లు కేయాయించాలన్నారు. బీసీ ఉద్యమాన్ని గల్లీ నుండి క్షేత్ర స్థాయిలో  […]

    The post మున్సిపల్ ఆవరణలో బీసీల మౌన దీక్ష appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment