నవతెలంగాణ – అశ్వారావుపేట: ఎల్లలు లేనిది దైవభక్తి ఒక్కటే అని ఓ అపర భక్తుడు నిరూపించాడు. ఆంధ్రప్రదేశ్,ఏలూరు జిల్లా కుక్కునూరు కు చెందిన పుప్పాల సురేష్ – వరలక్ష్మి దంపతులు రూ. లక్షా 50 వేల విలువైన అర కేజీ వెండి పూల దండను తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండలం వినాయకపురం సమీపంలో కొలువై ఉన్న శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారికి చెందేలా గురువారం ఆలయ కమిటీ కమిటీ చైర్మన్ నరాల శ్రీనివాసరావు,ఉప సర్పంచ్ జగదీష్,బేతి […]
The post ముత్యాలమ్మ దేవతకు వెండి ఆభరణాలు ఇచ్చిన భక్తులు appeared first on Navatelangana.
Leave A Comment