నవతెలంగాణ – హైదరాబాద్: ముంబైలోని పవయి ప్రాంతంలోని ఆర్ఏ స్టూడియోలో ఒక వ్యక్తి పట్టపగలు సుమారు 20 మంది చిన్నారులను బంధించి బెదిరింపులకు పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆడిషన్స్ కోసం వచ్చిన చిన్నారులను స్టూడియోలో పనిచేస్తున్న ఒక వ్యక్తి బంధించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి చిన్నారులను రక్షించారు. ఆర్ఏ స్టూడియోలో పనిచేసే రోహిత్ ఆర్య గత నాలుగైదు రోజులుగా ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం 15 ఏళ్ల లోపు వయస్సున్న దాదాపు […]
The post ముంబైలో పట్టపగలే స్టూడియోలో 20 మంది చిన్నారులను బంధించిన వ్యక్తి appeared first on Navatelangana.
Leave A Comment