కర్నాటకతో రంజీ ట్రోఫీ క్వార్టర్ఫైనల్ముంబయి : రంజీ ట్రోఫీ క్వార్టర్ఫైనల్లో ముంబయి తొలి ఇన్నింగ్స్లో 120 పరుగులకే కుప్పకూలింది. కర్నాటక బౌలర్లు విద్వత్ కావేరప్ప (3/38), ప్రసిద్ కృష్ణ (3/21), శ్రేయాస్ గోపాల్ (3/4) నిప్పులు చెరిగారు. ముంబయి బ్యాటర్లలో ఓపెనర్ అఖిల్ (60, 138 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. యశస్వి జైస్వాల్ (5), ముషీర్ ఖాన్ (1), సిద్దేశ్ లాడ్ (2), సూర్యాన్షు (10), ఆకాశ్ ఆనంద్ (2), […]
The post ముంబయి 120 ఆలౌట్ appeared first on Navatelangana.
Leave A Comment