ఒకరు మృతి .. నలుగురికి గాయాలు ముంబయి : మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో నిర్మాణంలో ఉన్న ఓ మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఈ ఘనటలో ఒకరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ముంబయి నగరంలోని స్థానిక ములుంద్ ప్రాంతంలోగల ఎల్బీఎస్ రోడ్, జాన్సన్ అండ్ […]
The post ముంబయిలో కూలిన మెట్రో పిల్లర్ appeared first on Navatelangana.
Leave A Comment