17 మంది చిన్నారులను బంధించిన దుండగుడుచాకచక్యంగా రక్షించిన పోలీసులుఎన్కౌంటర్లో నిందితుడు హతం ముంబయి : దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహానగరంలో పట్టపగలే చిన్నారులను బంధించిన ఘటన గురువారం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు సకాలంలో స్పందించి రెస్యూ ఆపరేషన్ను చాకచక్యంగా చేపట్టి బాలలను రక్షించారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుడిని పోలీసులు మట్టుబెట్టారు. పోలీసులు, స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ముంబయి పవయీ ప్రాంతంలోని ఆర్ఎ యాక్టింగ్ స్టూడియోలో రోహిత్ ఆర్య అనే వ్యక్తి […]
The post ముంబయిలో కలకలం appeared first on Navatelangana.
Leave A Comment