• Login / Register
  • Site Logo

    ముంచిన మొంథా

    Rss వార్తలు

    దెబ్బతిన్న పంటలు పత్తికి భారీ విపత్తు కన్నీరు పెట్టుకుంటున్న రైతులు కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోంచి కొట్టుకుపోయిన ధాన్యంమంత్రులు, అధికారులు, నాయకుల భరోసాక్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సీపీఐ(ఎం) నేతలు రైతులను ‘మొంథా’ ముంచేసింది. భారీ వర్షాలకు చేతికొచ్చిన ధాన్యం వరదపాలైంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. కాపాడుకునేందుకు రైతులు శతవిధాలా ప్రయత్నించి సరిపడా టార్ఫాలిన్లు లేక.. విఫలమై కన్నీరు పెట్టుకుంటున్నారు. పండించిన పంట కండ్ల ముందే కొట్టుకుపోతున్నా రైతులు అచేతనంగా నిలబడిపోయారు. ఎన్నో అష్టకష్టాలు పడి […]

    The post ముంచిన మొంథా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment