– ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి– టోర్నమెంట్ కు కన్నాయిగూడెం రిపోర్టర్స్ సిద్ధంగా ఉండాలి– కన్నాయిగూడెం ఎస్సై ఇన్నిగాల వెంకటేష్నవతెలంగాణ-కన్నాయిగూడెం : ములుగు జిల్లాలో మీడియా మిత్రులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి తలపెట్టినారు. అందుకోసం మండలాల వారీగా ఒక టీము ను తయారుచేసి 10 మండలాలకు గాను 10 టీములతో కూడిన టోర్నమెంట్ ను ములుగు జిల్లా కేంద్రంలో తంగేడు మైదానంలో నిర్వహించాలనీ అని అనుకున్నారు ఈ టోర్నమెంట్ […]
The post మీడియా మిత్రులకు క్రికెట్ టోర్నమెంట్ appeared first on Navatelangana.
Leave A Comment