హైదరాబాద్ ప్రెస్క్లబ్లో మీడియాతో ఎమ్మెల్యే మాగంటి తల్లి మహానంద కుమారి నవతెలంగాణ- సిటీబ్యూరోదివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి సంచలన వాఖ్యలు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీగా అనిపిస్తోందన్నారు. ఆయన ఎప్పుడు చనిపోయారన్నది తల్లిగా తనకే తెలియదన్నారు. జూన్ 6న చనిపోయారా.. లేక 8న చనిపోయారా అనేేది సందేహంగా ఉందన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో మాగంటి మొదటి భార్య మాలినీ, ఆమె కుమారుడు తారక్తో కలిసి మహానంద కుమారి మీడియాతో మాట్లాడారు. […]
The post మిస్టరీగా గోపీనాథ్ మరణం appeared first on Navatelangana.
Leave A Comment