• Login / Register
  • Site Logo

    మిల్లర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

    Rss వార్తలు

    డిఫాల్టర్లకు ధాన్యం కేటాయింపులుండవుఆర్థిక వ్యవస్థ బాగుపడితే రేషన్‌షాపుల్లో మిగిలిన సరుకులు సరఫరాధాన్యం దిగుబడిలోనే కాదు… కొనుగోళ్లలోనూ రికార్డు : పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌రైస్‌ మిల్లర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. డిఫాల్ట్‌ అయిన రైస్‌ మిల్లులకు ధాన్యం కేటాయింపులుండవని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు పాటించిన మిల్లర్లకు సంపూర్ణ సహాయ, సహకారాలు ఉంటాయని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని బేగంపేట […]

    The post మిల్లర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment