లేదంటే బొగ్గుతవ్వకాలు నిలిపివేయండికాటారం సబ్ కలెక్టర్ తో తాడిచెర్ల నిర్వాసితులునవతెలంగాణ – మల్హర్ రావు మా ప్రాణాలు పోయిన మేము ఇండ్లను లీజుకు ఇచ్చుటకు ఒప్పుకొమని తాడిచెర్ల భూ నిర్వాసితులు తెల్సి చెప్పారు. శనివారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ అధ్యక్షతన తాడిచెర్ల,కాపురం నిర్వాసితుల కమిటితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా సబ్ కలెక్టర్, జెన్కో అధికారులు మాట్లాడుతూ.. ఇండ్లను లీజుకు ఇవ్వాలని, డేంజర్ జోన్లో బొగ్గు లేదని, గతంలో ఉన్న […]
The post మా ప్రాణాలు పోయిన లీజుకు ఒప్పుకోమ్.! appeared first on Navatelangana.
Leave A Comment