– 17 రైఫిళ్లు, నిర్మాణ సామగ్రి స్వాధీనం : వివరాలు వెల్లడించిన సుకుమా జిల్లా ఎస్పీనవతెలంగాణ-చర్లసరిహద్దు ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా భద్రతా దళాలు గోమ్గూడ దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని కనుగొని ధ్వంసం చేసినట్టు సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. డీఆర్జీ బృందం ఈ ఆపరేషన్లో ప్రత్యేక పాత్ర పోషించిందని తెలిపారు. మంగళవారం ఎస్పీ కిరణ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. సుక్మా జిల్లా డీఆర్జీ బృందం, నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు.. […]
The post మావోయిస్టుల భారీ డంపు స్వాధీనం appeared first on Navatelangana.
Leave A Comment