– వాహనం నుంచి కిందకు దించుతుండగా ప్రమాదంనవతెలంగాణ-గార్లఇంటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన మార్బల్స్ రాళ్లను వాహనం నుంచి కిందకు దించుతుండగా ప్రమాదవశాత్తు రాళ్ల మధ్యలో ఇరుక్కొని ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని బంగ్లాతండాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాతండాలో ఇందిరమ్మ గృహానికి మార్బుల్స్ (రాళ్లు) ఖమ్మం నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర బొలెరో నుంచి దింపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆ రాళ్లు మీద […]
The post మార్బుల్స్ రాళ్లు పడి ఇద్దరు మృతి appeared first on Navatelangana.
Leave A Comment